తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లారీ, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు - ఖమ్మం జిల్లాలో రోడ్జు ప్రమాదం

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూలమలుపు వద్ద లారీ, కారు ఢీకొని.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

road accident at khammam district
లారీ, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

By

Published : Aug 7, 2020, 3:21 PM IST

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం శాంతినగర్​ సమీపంలోని మూల మలుపు వద్ద కారు, లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రవి, అతని భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

లారీ, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details