ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం శాంతినగర్ సమీపంలోని మూల మలుపు వద్ద కారు, లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న రవి, అతని భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
లారీ, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు - ఖమ్మం జిల్లాలో రోడ్జు ప్రమాదం
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూలమలుపు వద్ద లారీ, కారు ఢీకొని.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ, కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు