తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - adilabad district latest news

ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్​ జిల్లా చించోలి సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

By

Published : Aug 6, 2020, 9:25 PM IST

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చించోలి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు నిర్మల్​లోని బాగులవాడకు చెందిన మైసర్ల లక్ష్మణ్ (22), సాయి తేజ్ రెడ్డి (24) గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details