తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు - జగిత్యాల వార్తలు

జగిత్యాల జిల్లా బల్వంతాపూర్​లో సాఫ్ట్‌వేర్ పవన్‌కుమార్‌ సజీవదహనం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు సుమలతను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

software engineer death
software engineer death

By

Published : Nov 24, 2020, 10:11 AM IST

జగిత్యాల జిల్లా బల్వంతాపూర్‌లో సాఫ్ట్‌వేర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. పవన్‌కుమార్ అనే వ్యక్తిని మంజునాథ ఆలయం వద్ద గదిలో బంధించిన బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుమలతతో పాటు మరికొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి :చేతబడి చేయించాడనే అనుమానంతో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ హత్య

ABOUT THE AUTHOR

...view details