మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలానికి చెందిన ఓ బాలికకు మేనమామ మాయమాటలు చెప్పి లోబరుచున్నాడు. కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలికకు మూడో నెల కావడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు మంచిర్యాల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ ముత్తి లింగయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమానవీయం.. బాలికపై మేనమామ అత్యాచారం - rape case at hajipur police station
అండగా నిలవాల్సిన మేనమామే కాటేసిన అమానవీయమిది. ఆపదొస్తే అక్కున చేర్చుకోవాల్సిన వాడే అకృత్యానికి పాల్పడిన విషాదమిది. బాలికపై మేనమామ అత్యాచారం చేసిన హృదయ విదారకమైన ఘటన మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలో చోటుచేసుకుంది.
అమానవీయం.. బాలికపై మేనమామ అత్యాచారం