సంగారెడ్డి జిల్లా కేంద్రంంలోని మహబూబ్సాగర్ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
మహబూబ్సాగర్ చెరువులో మృతదేహం లభ్యం - mahabub sagar pond in sangareddy district
సంగారెడ్డి జిల్లా మహబూబ్సాగర్ చెరువులో తేలుతున్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
![మహబూబ్సాగర్ చెరువులో మృతదేహం లభ్యం man's dead body found at mahabub sagar pond](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9631606-340-9631606-1606101125314.jpg)
మహబూబ్సాగర్ చెరువులో మృతదేహం లభ్యం
మృతుడు సంగారెడ్డి మండల పరిధిలోని కులబ్గూర్ గ్రామానికి చెందిన పాపయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పాపయ్య మృతదేహాన్ని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
- ఇదీ చూడండి :డివైడర్ను ఢీకొన్న ద్విచక్రవాహనం... ఒకరు మృతి