తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2020, 9:50 PM IST

ETV Bharat / jagte-raho

చేతబడి నెపంతో వ్యక్తి హత్య..

చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని గ్రామస్థులు హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

man-killed-in-srikakulam-district
చేతబడి నెపంతో వ్యక్తి హత్య..

ఏపీ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గ్రామంలో శనివారం రాత్రి వూయక నాయకమ్మ (45) అనే వ్యక్తిని గ్రామస్థులు హత్య చేశారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతడిని అంతమొందించారు.

అనంతరం గ్రామ శివారులో మృతదేహాన్ని కాల్చివేశారు. పోలీసులకు సమాచారం అందగా.. ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ట్రంప్​ వీరాభిమాని ఆకస్మిక మృతి.. ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details