తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి - MAN DIE IN the pond

చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి... ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

MAN DIE IN the pond AT JAYASHANKAR BHUPALAPALLY DISTRICT
చేపల వేటకు వెళ్లి... చెరువులో పడి మృతి

By

Published : Jun 6, 2020, 3:41 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిన్నకోడెపాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువులో నీట మునిగి మృతి చెందాడు. భిక్షపతి ఉదయం చేపలు పడుతూ.. ఒక్కసారిగా నీళ్లలో పడిపోయి చనిపోయాడు. చేపలకు వెళ్లిన వాళ్లు భిక్షపతిని చూసి బయటకు తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details