తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. - yadadri bhuvanagiri district crime news

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man commits suicide by falling under train in bhuvanagiri
కుటుంబ కలహాలతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.

By

Published : Dec 13, 2020, 10:15 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన అశోక్​ కుటుంబ కలహాలతో మనస్తాపం చెందాడు. భువనగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్​లో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు భువనగిరి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details