మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి జాతీయ రహదారిపై సిమెంటు ఇటుకలను తరలిస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడిని శివగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి - ట్రాక్టర్ను ఢీకొన్న లారీ
ట్రాక్టర్ను లారీ ఢీకొన్న ఘటన మహబూబ్నగర్ జిల్లా మల్లెబోయినపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
![ట్రాక్టర్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి lorry hit tractor at mallaboinapally in mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7349582-thumbnail-3x2-accident.jpg)
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి