హైదరాబాద్ అబిడ్స్ జగదీశ్ మార్కెట్ సమీపంలో ఉన్న దేవాలయంలో చోరీ జరిగింది. దేవాలయ ద్వారం తాళం పగులగొట్టి ఆభరణాలను దొంగలించారు.
అమ్మవారి ఆభరణాలు చోరీ.. సీసీ పుటేజీ మాయం - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ అబిడ్స్ సమీపంలోని ఓ దేవాలయంలో ఆభరణాలతోపాటు సీసీ ఫుటేజీనూ దొంగలించారు. అమ్మవారి ముక్కుపుడక, వెండి కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.
![అమ్మవారి ఆభరణాలు చోరీ.. సీసీ పుటేజీ మాయం jewellery-cc-footage-theft-at-abids-temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10103014-453-10103014-1609666753540.jpg)
అమ్మవారి ఆభరణాలు చోరీ.. సీసీ పుటేజీ మాయం
అమ్మవారి ముక్కుపుడక, వెండి కిరీటంతో పాటు సీసీ ఫుటేజీ డీవీఆర్నూ దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న అబిడ్స్ పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 'బతుకుదెరువు నిలబెట్టాలి- తెలంగాణను కాపాడాలి'
Last Updated : Jan 3, 2021, 7:17 PM IST