వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి - sarpanch
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన మాజీ సర్పంచి మేకపోతుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తొర్రూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఓ వ్యక్తి మృతి
ఓ వ్యక్తి మృతి
Last Updated : Feb 15, 2019, 8:28 AM IST