తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాళహస్తిలో భార్య పై కోపంతో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శరీరం 60 శాతం వరకు కాలిపోయింది. బాధితుడు తిరుపతి రూయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

By

Published : May 5, 2020, 7:23 PM IST

husband-sucide-attempt-in-srikalahasti
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఓబులాయ పల్లెలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన వివాదంలో మనస్తానికి గురై భర్త కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న ఘటన జరిగింది. కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం, తన భార్యతో వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఉన్నట్లు ఉండి కిరోసిన్ ఒంటి పై పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. శరీరం 60శాతం వరకు కాలి పోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు గుర్తించి వైద్యం నిమిత్తం తిరుపతి రూయకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details