తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సాయినాథున్ని వేడుకున్నారు.. హుండీ దోచుకెళ్లారు! - కుషాయిగూడ సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ

అర్ధరాత్రి గుడిలోకి ప్రవేశించి దుండగులు హుండీ ఎత్తుకెళ్లిన ఘటన... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ శివసాయినగర్​లో చోటుచేసుకుంది. నిందితులు పూజలు చేసి, హుండీ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

hundi stolen in kushaiguda saibaba temple
భక్తిశ్రద్ధలతో పూజలు చేసి హుండీ ఎత్తుకెళ్లారు

By

Published : Jan 26, 2021, 5:07 PM IST

Updated : Jan 26, 2021, 6:09 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ శివసాయినగర్​లోని సాయిబాబా దేవాయలయంలో దుండగులు హుండీ ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుడిలోకి ప్రవేశించిన దొంగలు... పూజలు చేసి, హుండీ అపరహించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఆలయాల్లో చోరీకి పాల్పడిని దుండగులను పట్టుకొని కఠింగా శిక్షించాలని కాలనీవాసులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

సాయినాథున్ని వేడుకున్నారు.. హుండీ దోచుకెళ్లారు!

ఇదీ చూడండి:సీరియల్‌ కిల్లర్: మహిళలే లక్ష్యం... 16 దారుణ హత్యలు!

Last Updated : Jan 26, 2021, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details