యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని భుజిలాపురం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. నార్కట్పల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న కందుకూరి నవీన్ కుమార్ను ఆపి తనిఖీ చేయగా.. అతని బ్యాగులో సుమారు రూ.10వేల విలువగల నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయి. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ యాదయ్య తెలిపారు.
భుజిలాపురం వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత - తెలంగాణ వార్తలు
ద్విచక్రవాహనంపై గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న కందుకూరి నవీన్ కుమార్ను పోలీసులు పట్టుకున్నారు. రూ.10వేల విలువగల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ యాదయ్య తెలిపారు.
![భుజిలాపురం వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత gutka seized at bhujilapuram stage in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10018597-231-10018597-1608996953113.jpg)
భుజిలాపురం వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత
TAGGED:
గుట్కా ప్యాకెట్ల పట్టివేత