తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

ఇంట్లో ఎవరు లేని సమయంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేసిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

By

Published : Aug 3, 2020, 9:38 PM IST

Gang arrested for thefts in siddipet district
దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్​

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి మైత్రివనంలో రాత్రి సమయంలో పలు దొంగతనాలకు పాల్పడిన విజయ్, మణి, శివ, సూర్య అనే నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇవాళ నలుగురు నిందితులు కలిసి దొంగతనం చేసిన సొత్తును అమ్మివేసేందుకు వెళ్తున్న క్రమంలో... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. వారు చేసిన నేరాలు ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసుకుని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details