తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2020, 9:04 PM IST

Updated : Dec 10, 2020, 10:12 PM IST

ETV Bharat / jagte-raho

రెండో భార్య పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న మొదటి భార్య

రెండో భార్య పిల్లలను హత్య చేసిన మొదటి భార్య
రెండో భార్య పిల్లలను హత్య చేసిన మొదటి భార్య

20:29 December 10

రెండో భార్య పిల్లలను హత్య చేసిన మొదటి భార్య

నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని  జూబ్లీహిల్స్ కాలనీకి చెందిన ప్రసన్న రాణి.. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడనే కక్షతో రెండో భార్య పిల్లలను ఉరివేసి హత్యచేసింది. తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది.

రెండో పెళ్లి చేసుకుని తనను వదిలేశాడని.. భర్త ప్రదీప్​పై కోపంతో ఘాతుకానికి పాల్పడుతున్నట్లు ప్రసన్నరాణి ఆత్మహత్య లేఖలో పేర్కొంది. మృతులను ప్రసన్న రాణి (45), మేఘన (6), రుచరి(4)గా గుర్తించారు.  

ఇదీ చూడండి:అక్రమాస్తుల కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్​

Last Updated : Dec 10, 2020, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details