అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యం రైతన్న ప్రాణాలను తీసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామానికి చెందిన భూమయ్య విరాసత్ చేయాలని సంవత్సరం నుంచి కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. ఆ మనస్థాపంతోనే రైతు మృతి చెందాడు.
అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం
TAGGED:
RITHU BANDUVULA DHARNA