నష్ట పరిహారం కోసం పోరాటం
తీర్పు కోసం వచ్చి అంతిమ లోకాలకు - తీర్పు కోసం వచ్చి అంతిమ లోకాలకు
తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు అయింది ఈ అభాగ్యుని పరిస్థితి. నష్టపరిహారం కోసం కోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి విచారణ పూర్తికాకుండానే న్యాయస్థానం ఆవరణలోనే మృతి చెందాడు.
![తీర్పు కోసం వచ్చి అంతిమ లోకాలకు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2737246-408-23cc4c2c-8287-4f15-b927-e2d2128d246f.jpg)
విచారణ కోసం వచ్చి కోర్టు వద్దనే మృతి
విచారణ కోసం వచ్చి కోర్టు వద్దనే మృతి
విచారణ జరిపిన లోక్ అదాలత్ స్వప్నకు 7 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంలో 2 లక్షల రూపాయలు తనకు రావాలని లక్ష్మయ్య మార్చి 8న కోర్టులో పిటిషన్ వేశాడు. 18న విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి అందుబాటులో లేకపోవటం వల్ల వాయిదా పడింది. నేడు విచారణకు వచ్చి కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేటప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.