హైదరాబాద్లో సంచలనం రేపిన హేమంత్ హత్య కేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగేంధర్రెడ్డిని పోలీసులు విచారించారు.
నేటితో ముగియనున్న హేమంత్ హత్య కేసు నిందితుల కస్టడీ - హేమంత్ కేసు నిందితుల కస్టడీ తాజా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. మరికొంత మందిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేయనున్నారు.
![నేటితో ముగియనున్న హేమంత్ హత్య కేసు నిందితుల కస్టడీ Hemant murder case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9053089-845-9053089-1601876012948.jpg)
నేటితో ముగియనున్న హేమంత్ హత్య కేసు నిందితుల కస్టడీ
దర్యాప్తులో భాగంగా గచ్చిబౌలి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. నిందితుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మరికొంత మందిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేయనున్నారు.
- ఇవీ చూడండి: పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్