తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 10:30 PM IST

ETV Bharat / jagte-raho

కరోనా పేరుతో మోసం... అందిన కాడికి దోచుకుంటున్న ఆర్​ఎంపీలు

5రోజులుగా నిమ్ముతో ఉన్న మహిళకు కరోనా పాజిటివ్​ అంటూ.. మోసగించి ఆరువేల రూపాయలను తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో చోటుచేసుకుంది.

Cheating in the name of Corona in suryapet district
Cheating in the name of Corona in suryapet district

సూర్యాపేట జిల్లాలో కరోనా పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. ఓ మహిళకు నిమ్ము ఉంటే.. కరోనా అని మోసగించి ఆరువేల రూపాయలను తీసుకున్నారు. హుజూర్​నగర్​లో రోజురోజుకు కరోనా కేసులు నమోదు కావడం వల్ల ఆర్ఎం​పీలు, ప్రైవేటు ల్యాబ్​లు అందిన కాడికి దోచుకుంటున్నారు. పట్టణానికి చెందిన ఆర్ఎం​పీ వైద్యుడిపై, ఓ ల్యాబ్​పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details