తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య - హైదరాబాద్​ క్రైం న్యూస్​

సికింద్రాబాద్​ మారేడ్​పల్లిలోని విక్రమ్​ అనే వ్యాపారి ఓ అపార్టుమెంట్​ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు.

suicide at marredpally
భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య

By

Published : Dec 13, 2020, 1:32 PM IST

Updated : Dec 13, 2020, 3:00 PM IST

సికింద్రాబాద్​ మారేడ్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తేజస్వినీ ఆర్కేడ్​ అపార్టుమెంట్​లో ఐదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వ్యాపారి విక్రమ్​గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్​టీంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భవనం పైనుంచి దూకి వ్యాపారి ఆత్మహత్య
Last Updated : Dec 13, 2020, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details