ఎడ్లబండి బోల్తా... తాత, మనవడు మృతి - నడికుడ మండలంలో విషాదం
ఎడ్లబండి బోల్తా... తాత, మనవడు మృతి
16:08 January 31
ఎడ్లబండి బోల్తా... తాత, మనవడు మృతి
వరంగల్ గ్రామీణ జిల్లా నడికుడ మండలం వరికోల్లో విషాదం చోటుచేసుకొంది. ఎడ్లబండి బోల్తా పడి తాత, మనవడు మృతిచెందారు. చెరువుకట్ట పైనుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Last Updated : Jan 31, 2021, 5:09 PM IST