తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2020, 2:50 PM IST

ETV Bharat / jagte-raho

లక్షా పదిహేను వేల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం

నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని కిరాణాదుకాణాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా పట్టుబడింది. దీని విలువ సూమారు లక్షా పదిహేను వేల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

లక్షా పదిహేను వేల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం
లక్షా పదిహేను వేల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని కిరాణాదుకాణంలో నిషేధిత గుట్కా పట్టుబడింది. పట్టణానికి చెందిన ఓంకార్, అల్తాఫ్ నడపుతున్న పాన్​షాప్​, కిరాణాదుకాణాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో అక్రమంగా నిల్వచేసిన గుట్కా లభ్యమైంది.

గుట్కా విలువ సుమారు లక్షా పదిహేను వేల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు... దుకాణ యజమానులను మందలించారు. ఇకపై అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.

లక్షా పదిహేను వేల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం
లక్షా పదిహేను వేల రూపాయల విలువైన గుట్కా స్వాధీనం

ఇదీ చూడండి:'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

ABOUT THE AUTHOR

...view details