తెలంగాణ

telangana

లారీని ఢీకొన్న వలస కూలీల బస్సు.. ఒకరు మృతి

ఒడిశాలోని ఖుర్ద జిల్లా కుహిడిచౌక్‌ వద్ద ఆగివున్న లారీని వలస కూలీల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా... కొందరికి గాయాలయ్యాయి. సోమవారం హైదరాబాద్​ నుంచి ఈ బస్సు వలస కూలీలతో కటక్​ వెళ్లింది.

By

Published : May 5, 2020, 11:33 AM IST

Published : May 5, 2020, 11:33 AM IST

ACCIDENT TO MIGRANT BUS IN ODISHA
లారీని ఢీకొన్న వలస కూలీల బస్సు.. ఒకరు మృతి

లారీని ఢీకొన్న వలస కూలీల బస్సు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details