వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్రోడ్డులోని పలివేల్పుల రింగ్రోడ్డుపై తెల్లవారుజామున తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - a young man died in suspicious condition on palivelpula ring
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్రోడ్డులోని పలివేల్పుల రింగ్రోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి a young man died in suspicious condition on palivelpula ring road in hanmakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7136520-447-7136520-1589097545723.jpg)
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడు పెగడపల్లికి చెందిన బొల్లం రమేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.