తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గోకారంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గోకారం గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

By

Published : Sep 2, 2020, 11:00 AM IST

a person suspicious death in yadadri bhuvanagiri district
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారంలోని మూసీ నది కాల్వ పక్కన గౌతు కృష్ణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడు గోకారం గ్రామంలో మత్స్యకార వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: మందుకు పైసలివ్వలేదని వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details