హైదరాబాద్ నాచారం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడు. ఓ పరిశ్రమలోని ముళ్లపొదల్లో మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని చందర్ నాయక్గా గుర్తించారు. చందర్ నాయక్పై 10రోజుల క్రితం నాచారం పోలీస్ స్టేషన్లో అదృశ్యం కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు.
నాచారంలో ముళ్లపొదల్లో మృతదేహం... హత్యగా అనుమానం - అనుమానస్పదంగా వ్యక్తి మృతి
హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ పరిశ్రమలోని ముళ్లపొదల్లో మృతదేహం లభించింది. మృతి చెందిన వ్యక్తిని చందర్ నాయక్గా పోలీసులు గుర్తించారు. అతనిపై 10రోజుల క్రితం అదృశ్యం కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు. కుటుంబసభ్యులు దీనిని హత్యగా అనుమానిస్తున్నారు.

a person Suspicious death at nacharam in hyderabad
ఇది హత్యేనని వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు నాచారం పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి:పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య