సూర్యాపేట జిల్లా మద్దిరాలకు చెందిన పగిళ్ల వెంకన్న, పగిళ్ల సోమయ్యకు భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. వ్యవసాయ పొలం వద్ద సోమయ్యపై వెంకన్న అతని కుమారుడు అనిల్ కలిసి కర్రలతో దాడి చేశారు.
మద్దిరాలలో ఘర్షణ.. ఒకరికి గాయాలు - etv bharath
భూ వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాలలో చోటుచేసుకుంది.

మద్దిరాలలో ఘర్షణ.. ఒకరికి గాయాలు
ఈ దాడిలో సోమయ్య గాయపడ్డారు. అతన్ని తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై మద్దిరాల ఎస్సైని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఇదీ చదవండి:సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ పరిధిలో అగ్నిప్రమాదం