తెలంగాణ

telangana

లొంగిపోయిన 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు

By

Published : Nov 23, 2020, 5:20 PM IST

Published : Nov 23, 2020, 5:20 PM IST

Updated : Nov 23, 2020, 8:01 PM IST

33-member-of-movist-meleshia-team-surrendered-in-sp-office-of-badhadrai
లొంగిపోయిన 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు

17:17 November 23

లొంగిపోయిన 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు

మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, వారి సిద్దాంతాల పట్ల అసంతృప్తి కలిగిన 33 మంది మిలీషియా సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​ దత్​ ఎదుట లొంగిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వీరు మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.  

పోలీసులు నిరంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తున్న చైతన్యవంతమైన కార్యక్రమాలతో మార్పు చెంది వీరు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చినట్లు ఎస్పీ సునీల్​దత్​ అన్నారు. 

ఇవీ చూడండి:  ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

Last Updated : Nov 23, 2020, 8:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details