భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనంలో సోదాలు చేయగా 206కిలోల గంజాయి దొరికింది. దాని విలువ 30,95,000 ఉంటుందని సీఐ వినోద్ రెడ్డి తెలిపారు.
భద్రాచలంలో 206కిలోల గంజాయి సీజ్... ఏడుగురు అరెస్ట్ - భద్రాచలం నేర వార్తలు
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువతి సహా ఏడుగురిని భద్రాచలం చెక్పోస్ట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 206 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 30,95,000 ఉంటుందని తెలిపారు.
![భద్రాచలంలో 206కిలోల గంజాయి సీజ్... ఏడుగురు అరెస్ట్ ganga seized in bhadrachalam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8471216-thumbnail-3x2-ganga-rk.jpg)
భద్రాచలంలో 206కిలోల గంజాయి సీజ్... యువతి సహా ఏడుగురు అరెస్ట్
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువతి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా భద్రాచలం సారపాక బూర్గంపాడుకు చెందిన వారుగా గుర్తించారు.
ఇదీ చూడండి:గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు