తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిరాణా దుకాణంలో 155 క్వింటాళ్ల రేషన్​బియ్యం పట్టివేత - illegal storage pds rice captured

నారాయణపేట జిల్లా మద్దూరులో ఓ కిరాణా దుకాణంపై పోలీసులు, పౌరసరఫరాల అధికారులు దాడులు చేశారు. 155 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

155 quintas illegal storage pds rice captured in madduru
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం స్వాధీనం

By

Published : Oct 8, 2020, 11:08 AM IST

నారాయణపేట జిల్లా మద్దూరులో అక్రమంగా నిల్వ చేసిన 155 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పౌరసరఫరాల అధికారులతో కలిసి కిరాణ షాపుపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.

ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. మద్దూరు పోలీసు స్టేషన్​ పిరిధిలో రేషన్ బియ్యం ఎవరు అమ్మినా, అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా... చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:ఆటో నెంబర్​ కారుకు అతికించారు.. పోలీసులు గుర్తు పట్టేశారు!

ABOUT THE AUTHOR

...view details