చైనాను గడగడలాడిస్తున్న కొవిడ్-19(కరోనా వైరస్) ధాటికి ఫ్రాన్స్లో ఓ వ్యక్తి మృతిచెందారు. ఫ్రాన్స్లో పర్యటించడానికి వచ్చిన ఓ 80ఏళ్ల చైనా వృద్ధురాలికి వైరస్ సోకగా.. పారిస్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆ దేశ ఆరోగ్య శాఖమంత్రి ఆగ్నెస్ బుజిన్ తెలిపారు. అదే ఆసుపత్రిలో మరో ఆరుగురు ఈ మహమ్మారి బారినపడినట్లు పేర్కొన్నారు. అందులో ఒకరు మృతురాలి కుమార్తె కాగా, మిగిలినవారు బ్రిటన్కు చెందినవారని చెప్పారు.
చైనీయేతర దేశాల్లో 600మందికి పైగా...