గ్రీస్లో పలుమార్లు భూమి కంపించింది. వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
తొలుత 5.2 తీవ్రతతో గ్రీస్లోనే క్రీట్ ఐలాండ్లో భూకంపం సంభవించింది. దీంతో కార్పథోస్, కాసోస్, రోడ్స్ ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు ఎథెన్స్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోడైనమిక్స్ పేర్కొంది. కొద్ది సమయం తర్వాత 5.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్లు స్పష్టం చేసింది.
వరుస భూకంపాల్లో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు.
యూకేలో..