పాకిస్థాన్లోని బలూచిస్థాన్ రాష్ట్రంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
బలూచిస్థాన్లో పేలుడు- ఇద్దరు మృతి - బలూచిస్థాన్ తాజా సమాచారం
పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రంలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

బలూచిస్థాన్లో పేలుడు-ఇద్దరు మృతి
స్థానికంగా ఉండే పంజ్గూర్లోని ఈసై ప్రాంతంలో ఉన్న ఫుట్బాల్ క్లబ్ సమీపంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని సామా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.