తెలంగాణ

telangana

ETV Bharat / international

పీఓకేపై భారత సైన్యాధిపతి వ్యాఖ్యలు సాధారణమే: పాక్​ - Pakistan Army spokesman Major General Asif Ghafoor said in a tweet.

ప్రభుత్వం ఆదేశిస్తే పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​పై చర్యలు తీసుకుంటామని భారత సైన్యాధిపతి జనరల్​ ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలపై స్పందించింది పాక్​. భారత్ ఎటువంటి చర్యలు చేపట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపింది.

Fully prepared to respond to any act of Indian aggression: Pak Army
పీఓకేపై భారత సైన్యాధిపతి వ్యాఖ్యలు సాధారణమే: పాక్​

By

Published : Jan 12, 2020, 5:20 AM IST

ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పాక్​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)ను స్వాధీనం చేసుకుంటామని భారత సైన్యాధిపతి ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలపై పాక్​ స్పందించింది.భారత్​ ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని పేర్కొంది.

పాక్​ ట్విట్​

"భారత్​లో జరుగుతున్న ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే,నియంత్రణ రేఖ వద్ద సైనిక చర్యలు చేపడతామని భారత ఆర్మీ చీఫ్​ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎటువంటి చర్యలు చేపట్టినా పాక్​ ఎదుర్కొంటుంది."

-ఆసిఫ్ గఫూర్,పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి.

జమ్ము కశ్మీర్​లోని అన్ని ప్రాంతాలను పాక్ వదిలి వెళ్లాలని1994ఫిబ్రవరిలోనే భారత పార్లమెంట్​​ తీర్మానించింది.

ఇదీచూడండి:దీపకాంతుల్లో మెరిసిన 'హావ్​డా' అందాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details