తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండు జైళ్లలో 3,000 మంది ఖైదీలకు కరోనా - థాయ్​లాండ్​లో 3000మంది ఖైదీలకు కరోనా

థాయిలాండ్​లో దాదాపు 3,000 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. వీరిలో మహిళా ఖైదీలు 1,000 మందికిపైగా ఉన్నారు.

COVID-19
ఖైదీలు

By

Published : May 12, 2021, 10:33 PM IST

థాయిలాండ్​లో రెండు జైళ్లలోని దాదాపు 3,000 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఈ మేరకు థాయ్​ ప్రభుత్వం వెల్లడించింది.

థాయిలాండ్​లోని జైలు
పరిశీలిస్తున్న జైలు అధికారులు
3000మంది ఖైదీలకు కరోనా
3000మంది ఖైదీలకు కరోనా

బ్యాంకాక్​​లోని ప్రత్యేక జైలులో 3,274 మంది పురుష ఖైదీలలో 1,785మందికి కరోనా పాజిటివ్​గా తేలిందని అధికారులు వెల్లడించారు. మహిళా జైలులో 4,475మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 1,040 మంది కరోనా బారిన పడ్డారని పేర్కొంది.

ఇదీ చదవండి:గాజాపై​ ఇజ్రాయెల్​ మరో వైమానిక దాడి

ABOUT THE AUTHOR

...view details