చంద్రుడి ఉపరితలంపై నమూనాల సేకరణకు వెళ్లిన చైనా మిషన్ చాంగే-5 క్యాప్సూల్.. ఆ నమూనాలతో భూమి మీదకు పయనాన్ని మొదలుపెట్టింది. డిసెంబర్ మొదట్లో చంద్రుడిపై 2 కిలోల బరువైన నమూనాలు సేకరించి.. అక్కడ డ్రాగన్ జెండాను పాతిన క్యాప్సూల్ అనంతరం తిరిగి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు చంద్రుడి కక్ష్యలోనే పరిభ్రమించిన క్యాప్సూల్.. తిరిగి భూమికి తన ప్రయాణం ప్రారంభించింది.
ముడు రోజుల సమయం..