అంతరిక్షంలో మరో కీలక ప్రయోగాన్ని చేపట్టింది చైనా. 2020లో అంగారకుడిపై పరిశోధనలు చేసేందుకు తొలి అడుగుగా ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన రాకెట్ను నింగిలోకి పంపింది.
దక్షిణ ద్వీపమైన హైనన్లోని వెన్చాంగ్ ప్రాంతం నుంచి అతి పెద్ద 'లాంగ్ మార్చ్ 5' రాకెట్ను ఈరోజు రాత్రి 8.45 గంటలకు ప్రయోగించింది డ్రాగన్ దేశం. అనంతరం 2 వేల సెకన్ల తర్వాత షిజియాన్ 20 ఉపగ్రహన్ని నిర్ణీత కక్షలోకి పంపినట్లు అధికారులు తెలిపారు.
మానవులతో కూడిన అంతరిక్ష కేంద్రం...