75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత జాతీయ జెండాను అమెరికా న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ప్రదర్శించారు. చుట్టూ ఎత్తైన భవంతుల మధ్య జాతీయ త్రివర్ణ పతాకం దేదీప్యమానంగా దర్శనమిచ్చింది. రష్యా రాజధాని మాస్కోలోనూ.. త్రివర్ణాలతో టపాసులు కాల్చి సంబరాలు చేశారు.
వావ్.. ఆకాశాన్ని తాకిన మువ్వన్నెల పతాకం!
భారత 75వ స్వాతంత్య్ర వేడుకలు ఖండాంతరాలు దాటాయి. న్యూయార్క్లోని ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్పై మువ్వన్నెల త్రివర్ణపతాకం మెరిసింది. మాస్కోలోనూ.. త్రివర్ణాలతో టపాసులు కాల్చి సంబరాలు చేశారు. ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
స్వాతంత్య్ర వేడుకలు
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ సుందర దృశ్యాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చదవండి:'అఫ్గాన్ పరిస్థితికి బైడెనే కారణం.. రాజీనామా చేయాల్సిందే'