అమెరికా వాషింగ్టన్లో ఆందోళన కారులు ధ్వసం చేసిన భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్దరించారు. భారత రాయబారి తరంజిత్ సింగ్ గురువారం ఉదయం గాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు. మహాత్మునికి నివాళులు అర్పించారు. గాంధీ ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సామరస్యం సందేశాలు ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
జూన్ 3న