తెలంగాణ

telangana

ETV Bharat / international

మెక్సికోలో వరుణుడి ప్రకోపానికి ఆరుగురు బలి

మెక్సికోలోని ప్యూబ్లా  నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. బురద నీరు రోడ్లపై ఏరులై పారింది. కొండ చరియలు ఇళ్లపై విరిగిపడి ఆరుగురు మృత్యువాత పడ్డారు.

By

Published : Jul 12, 2019, 12:19 PM IST

మెక్సికోలో వరుణుడి ప్రకోపానికి ఆరుగురు బలి

మెక్సికోలో వరుణుడి ప్రకోపానికి ఆరుగురు బలి

మెక్సికోలో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి. ప్యూబ్లా నగర శివార్లలోని సాంటో టోమస్​ చౌట్ల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు.
శిథిలాల చిక్కుకున్న వారిని కాపాడేందుకు భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంటింటికీ వెళ్లి పరిస్థితులు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details