తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా మృతదేహాల దిబ్బగా ఆ శ్మశానవాటిక - శ్మశానవాటిక

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా.. బ్రెజిల్​లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజుకు వందల మందిని బలితీసుకుంటోంది. దీంతో లాటిన్​ అమెరికాలోనే అతిపెద్ద శ్మశానవాటిక అయిన 'విలా ఫాల్మోసా' మృతదేహాల దిబ్బగా మారింది.

largest cemetery outside Sao Paulo, Vila Formosa, is operating at an unprecedented rate to cope with the large number of people dying from COVID-19.
కరోనా మృతదేహాల దిబ్బగా ఆ శ్మశానవాటిక

By

Published : May 29, 2020, 9:26 PM IST

లాటిన్​ అమెరికాలోనే అతిపెద్దదైన బ్రెజిల్​ సావో పాలో రాష్ట్రంలోని 'విలా ఫార్మోసా' శ్మశానవాటిక.. కరోనా మృతదేహాల దిబ్బగా మారింది. ఈ శ్మశానవాటికలో మహమ్మారితో చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మృతదేహాలు వస్తుండటం వల్ల స్థలం సరిపోని పరిస్థిని నెలకొంది. దీంతో సామూహిక ఖననం చేస్తున్నారు.

శవాల కోసం తవ్విన గుంతలు
మృతదేహాలను పూడుస్తున్న సిబ్బంది
ఖననం చేస్తున్న సిబ్బంది
నివాలర్పిస్తున్న బంధువులు

బ్రెజిల్​లో ఇప్పటివరకు 4,38,812 మందికి వైరస్​ సోకగా 26,764 మంది మృతి చెందినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది.

కరోనా మృతదేహాల దిబ్బగా ఆ శ్మశానవాటిక

ఇదీ చూడండి:'సరిహద్దు సమస్యపై అమెరికా జోక్యం అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details