భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో వాషింగ్టన్లో సమావేశమయ్యారు జయ్శంకర్. వాణిజ్య, ఇండో- పసిఫిక్లోని సమస్యలు ఇరు నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
వాణిజ్య సమస్యలపై పాంపియో-జయ్శంకర్ భేటీ..! - భారత విదేశాంగమంత్రి జయ్శంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు
అమెరికా పర్యటనకు వెళ్లారు భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్. అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో భేటీ అయ్యారు. ఇరు దేశాల వాణిజ్య సమస్యలపై చర్చించినట్లు సమాచారం.
![వాణిజ్య సమస్యలపై పాంపియో-జయ్శంకర్ భేటీ..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4608966-179-4608966-1569899731936.jpg)
పాంపియోతో జయ్శంకర్ భేటీ- వాణిజ్యంపై చర్చ!
పాంపియోతో జయ్శంకర్ భేటీ- వాణిజ్యంపై చర్చ!
గత వారం న్యూయార్క్లో జరిగిన నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో జయ్శంకర్- పాంపియో కలుసుకున్నారు.
ఇదీ చూడండి:వర్షాలు: ఉత్తర భారతం విలవిల- 148 మంది మృతి
Last Updated : Oct 2, 2019, 5:15 PM IST