భారత్- అమెరికా సంబంధాలపై కీలక ప్రకటన చేశారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో. ఆయన భారత విదేశాంగమంత్రి జైశంకర్తో తరచుగా మాట్లడడంపై వివరణ ఇచ్చారు. సరిహద్దు వివాదం సహా వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
భారత విదేశాంగమంత్రి ఎస్. శంకర్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు పాంపియో. చైనాతో సరిహద్దు వివాదం సహా ఆయా అంశాలు తమ మధ్య చర్చకు వస్తాయని చెప్పారు. చైనా టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాల ద్వారా ఎదురయ్యే ప్రమాదంపై ఇటీవల చర్చించామని పేర్కొన్నారు.
యాప్ల తొలగింపు మంచిదే..