తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంపై కరోనా పంజా.. 75 లక్షలకు చేరువలో కేసులు - corona death toll

ప్రపంచంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గడచిన 24 గంటల్లోనే లక్షా 34 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు చేరువైంది. 4 లక్షల 18 వేల మందికిపైగా మరణించారు.

Global COVID-19 tracker
ప్రపంచంపై కరోనా పంజా

By

Published : Jun 11, 2020, 6:58 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక లక్ష 34 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 74.44 లక్షలు దాటింది. 4.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాలో వైరస్​ ప్రభావం అధికంగా ఉంది.

వివిధ దేశాల్లో కేసుల వివరాలు

ABOUT THE AUTHOR

...view details