విదేశాంగ మంత్రి జైశంకర్.. ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం న్యూయార్క్కు చేరుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరులో సహకారంపైన అక్కడి అధికారులతో చర్చించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా చర్చించనున్నట్లు సమాచారం.
కొవిడ్ సహకారంపై అమెరికాతో జైశంకర్ చర్చ - EAM Jaishankar arrives in New York to discuss COVID
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అమెరికా పర్యటన ప్రారంభం అయింది. కరోనాపై పోరులో సహకారంపై అమెరికా ఉన్నతాధికారులతో ఆయన చర్చలు జరపనున్నారు.
![కొవిడ్ సహకారంపై అమెరికాతో జైశంకర్ చర్చ EAM Jaishankar visits america](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11874072-thumbnail-3x2-sd.jpg)
విదేశాంగ మంత్రి జైశంకర్
ఆ తర్వాత ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్తోనూ జైశంకర్ భేటీ కానున్నారు.
ఇదీ చదవండి:తండ్రి మరణించాడని వైద్య విద్యార్థినిపై దాడి!