తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఫుడ్​ ఫెస్ట్​లో కాల్పులు- ముగ్గురి మృతి - లాస్ ఏంజిల్స్

అమెరికా కాలిఫోర్నియా​లో ఓ ఫుడ్ ఫెస్టివల్​ వద్ద ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

అమెరికాలో దుండగుడి కాల్పులు-ఐదుగురి మృతి

By

Published : Jul 29, 2019, 9:48 AM IST

Updated : Jul 29, 2019, 9:56 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ ఆగంతుకుడు రెచ్చిపోయాడు. కాలిఫోర్నియా​లో నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఫెస్టివల్​కు హాజరైన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 12మందికి గాయాలయ్యాయి.

సాన్​జోస్​కు 48 కిలోమీటర్ల దూరంలో జరిగిన గార్లిక్ ఫెస్టివల్​ను లక్ష్యంగా చేసుకుని 30 ఏళ్ల యువకుడు దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.

కమలా హారిస్ విచారం

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద

Last Updated : Jul 29, 2019, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details