తెలంగాణ

telangana

ETV Bharat / crime

నీటి సంపులో పడి వ్యక్తి మృతి... మద్యం మత్తులో ఘటన? - తెలంగాణ వార్తలు

అంబర్​పేట పోలీసు స్టేషన్​ పరిధి​లో నీటి సంపులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందారు. మద్యం మత్తులో నీటి కోసం ప్రయత్నించగా ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

unknown-dead-body-near-dcp-office-at-amberpet-in-hyderabad-district
నీటి సంపులో పడి వ్యక్తి మృతి... మద్యం మత్తులో ఘటన?

By

Published : Mar 6, 2021, 1:29 PM IST

హైదరాబాద్​లోని అంబర్​పేట పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి నీటి సంపులో పడి మృతి చెందారు.

మద్యం మత్తులో నీళ్ల బాటిల్​తో నీటిని తీసుకోవడానికి ప్రయత్నించి అందులో పడి మృతి చెందినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.

ఇదీ చదవండి:కేటీఆర్​ పీఏనంటూ మోసాలు.. నిందితుడి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details