Deers skeletons in kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో జింకల కళేబరాలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చి చంపారు. ఆదోని మండలం నారాయణపురం వద్ద ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Deers skeletons: కలకలం సృష్టిస్తున్న జింకల కళేబరాలు... ఎక్కడంటే - కర్నూలులో జింక కళేబరాలు
Deers skeletons in kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు 10 జింకలను కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సరిహద్దు చెక్పోస్టుల వద్ద అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
![Deers skeletons: కలకలం సృష్టిస్తున్న జింకల కళేబరాలు... ఎక్కడంటే Deers skeleton](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14653581-924-14653581-1646559748391.jpg)
జింక కళేబరాలు
ఆదోని సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. నిందితులు కోసం గాలింపు చర్యలను వేగవంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి :Grand father-son dead: నీటిలో మునిగిన మనువడు.. రక్షించబోయి తాత