సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని బాహ్య వలయ రహదారి బ్రిడ్జ్ కింద విధుల్లో భాగంగా సత్యం అనే వ్యక్తి ట్రాక్టర్ ట్యాంకర్తో వచ్చాడు. మొక్కలకు నీరు పడుతుండగా ఓ టిప్పర్ అతివేగంతో అక్కడకు దూసుకొచ్చి ట్రాక్టర్ను ఢీకొట్టింది.
ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కింద ట్రాక్టర్ను ఢీకొట్టిన టిప్పర్... వ్యక్తి మృతి - రోడ్డు ప్రమాదం
బాహ్య వలయ రహదారి బ్రిడ్జ్ కింద మొక్కలకు నీళ్లు పెట్టి పచ్చగా కాపాడే వ్యక్తి... ఆ పని చేస్తూనే ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన పటాన్చెరు శివారు వద్ద చోటు చేసుకుంది.
![ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కింద ట్రాక్టర్ను ఢీకొట్టిన టిప్పర్... వ్యక్తి మృతి tipper hits water tractor tanker at patancheru and one man died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11283727-thumbnail-3x2-accidnet.jpg)
ఓఆర్ఆర్పై ట్రాక్టర్ను ఢీకొట్టిన టిప్పర్... వ్యక్తి మృతి
ఈ ఘటనలో సత్యం అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Last Updated : Apr 5, 2021, 1:21 PM IST